*ఏవరీ ఎన్టీఓడు*
సాటి తెలుగోడికి ఈ bio picలు చూడవలసిన అవసరమేమిటి?
1.తండ్రి మరణానికి కారకులైన కొడుకులలో ఒకడు తండ్రి వేషం వేస్తూ తీస్తు న్న fake bio pic..
2..NTR పతనానికి కుట్ర పన్ని అతని మరణానికి కారణమైన అల్లుడిని హీరో గా చూపడానికి ప్రయత్నిస్తున్న fake bio pic..
3.NTR చివర దశలో , కుటుంబ సబ్యులు అతనిని ఏ విధంగాను పట్చించుకోక, అతను అనారోగ్యంతో ఉన్న సమయము లో, అతనికి సేవచేస్తూ చేరువైన ఓక స్త్రీ ని అతను వివాహము చేసుకోవడము, అది రాష్ట్రానికి చేటు గా చూపించి ,NTR ని
గద్దె నుండి దించేసిన వారు, ఆ స్త్రీ ని విలన్ గా చూపించే ప్రయత్నం ఈ bio pic..
ఇవ్వన్ని ప్రక్కన పెట్టి , అతని అసలు కథ కొంచెం గుర్తుచేసుకుందాం..
1, మొత్తము అతని జీవితం పరిశీలిస్తే , చిల్లు గవ్వ కూడా తన జేబు నుండి పేదోడికి దానం చేసిన దాకలాలు లేవు
అటువంటిది..
2.రాష్ట్రము గూర్చి ప్రాణత్యాగం చేసిన కీ శే. శ్రీ పొట్టి శ్రీరాములు కంటే గొప్పవాడిగా..
3,తన యావదాస్తిని ప్రజల కొరకు త్యాగమెనర్చిన శ్రీ ప్రకాశం పంతులు గారికంటే గొప్పవాడిగా..
3,ప్రాణాలొడ్డి బ్రిటిష్ వారితో పోరాడిన శ్రీ సీతారామరాజు కంటే గొప్పవాడిగా..
మన కుల మీడియా అభివర్ణిస్తుంది..
4,కోట్ల ఆస్తి ని సంపాదించి, నా దగ్గరేముంది ప్రజలకివ్వడానికి బూడిద తప్ప అన్న NTR dialogue ఇప్పటిక అందరికి గుర్తే!
5,ప్రధానమంత్రి పదవి పై వ్యామోహంతో శ్మశానములో క్షుద్ర శవ పూజలు చేయడం నిజం కాదా లేక మనం మరిచి పోయామా?
6,ప్రధానమంత్రి పదవి పై వ్యామోహంతో, క్షుద్ర మాంత్రికుల సలహాలతో, రాత్రులు చీర దరించి పనుకొండుట నిజం కాదా..?
7,,ప్రధానమంత్రి పదవి పై వ్యామోహంతో, క్షుద్ర మాంత్రికుల సలహాలతో కొంత కాలం తెల్ల వస్త్రములు దరించుట, మరియు కొంత కాలం కాషాయ వస్త్రములు ధరించ తిరగ లేదా?
8,ప్రధానమంత్రి పదవి పై వ్యామోహంతో, క్షుద్ర మాంత్రికుల సలహాలతో ఓంటి చెవి ప్రోగుతో ప్రజలలో తిరగలేదా ?
9,ప్రధానమంత్రి పదవి పై వ్యామోహంతో, క్షుద్ర మాంత్రికుల సలహాలతో సహనటి కుమార్తెతో వివాహమాడినట్లు వచ్చిన న్యూస్ మనము మరిచి పోయామా?
10, రాఘవేంద్రరావు IAS, మల్లెల బాబ్జి , పింగళి ధశరదరామ్ మరియు వంగవీటి మెహనరంగా ల హత్యా నేపద్యానికి ఎవరు కారకులో నేటి తరం మరిచి పోయిందా?
11, ఆ రోజులలో ఏన్టీవోడు మీద తీసిన సెటైరికల్ చిత్రాలు సాహసమే నా ఊపిరి, నా పిలుపే ప్రభంజనం, మండలాధీశుడు, గండిపేట రహస్యం ఎన్టీఆర్ గురించి చెప్పకనే చెపుతాయి..
అంతే కాని ఈ Fake bio pic
ఈ నిజాలన్నిటినీ చూపిస్తుందా?
ముగించే ముందు చివరిగా ………
తెలుగు వాడు కి గుర్తింపు మరియు ఉనికి లేదని ఓ తెలుగు వాడిగా తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం వల్ల తెలుగోడికి ఓరిగిందేటయ్యా అంటే..
ఏన్టీఓడు కాలంలో సొంత కుటుంబం వృద్ది చెందింది, అప్పటి వరకు సగటు తెలుగు జాతులలో ఒకటి గా వున్న తమ సొంత జాతిని అభివృద్ది లో ఆకాశం అంత ఎత్తుకి తీసుకెళ్లి, ఇప్పుడు వారు మేం ఆకాశం నుండి ఊడిపడ్డాం అని కుల అహంకారంతో విర్రవీగే స్థాయికి తీసుకెళ్ళారు..!
ఎలాగూ మన కుల మీడియా వల్ల ఇప్పటికీ ఎప్పటికీ సగటు తెలుగోడికి తన స్దితి పాతాళానికి త్రొక్కబడిన సంగతి తెలియదు కాని ఏన్టీఓడికి భారతరత్న రాలేదని చాలాబాధ పడతాడు!
తెలుగు అనే బాంధవ్యంతో ముడిపెట్టి యూవత్తు తెలుగు జాతి మీద ఏన్టీఓడు కొట్టిన దెబ్బ ను మరిచి పోతున్న తరుణంలో bio pic రూపంలో బావితరాల లేత మనసులలో చరిత్ర లేని కథతో అవతారపురుషుడుగా మరో రకంగా ముద్ర వేసి, 2019 ఎన్నికలకు తెలుగోడి మైండ్ ట్యూన్ చేయడానికి చేస్తున్న ప్రయత్నమే ఇది! ఈ మహా కుట్రను రెండు భాగాలుగా చేసి, మొదటి దాడి జనవరి లో, రెండవ దాడి ఫిబ్రవరిలో జరపాలని పక్కాగా నిర్ణయంచి “కదిలిరా తెలుగోడా “ అని పిలుపునిచ్చారు!
తెలుగు జాతి మీద స్వర్గీయ ఏన్టీవోడు & కో చేస్తున్న దాడిని నిరసిస్తూ & దాడిని తప్పించుకుంటున్న
ఓ తెలుగోడు
🙏🙏🙏🙏